Our amazing new site will launch in

Friday, 6 April 2012

హిందువులు సమర్పణ భావాన్ని పెంచుకోవాలి :Dr ప్రవీణ్ ప్రవీణ్ తొగాడియా

06-Apr-2012 , భాగ్యనగరం : హిందువులలో సమర్పణ భావం  పెరగాల్సిన అవసరం చాలా ఉందని విశ్వ హిందు పరిషద్
అంతర్జాతీయ కార్యాధ్యక్షులు శ్రీ ప్రవీణ్ భాయి తొగాడియా అన్నారు. సికింద్రాబాద్ లోని బెల్ల్సన్ తాజ్ హోటల్ లో జరిగిన ప్రతిష్టిత వ్యక్తుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో పెరిగిపోతున్న మత-మార్పిడ్లు దేశ సమైక్య్హతకి భంగం కలిస్తుంది దీన్ని నివారించడానికి దేశం లోని హిందువులు తమ సంపాదనలోని కొంత భాగాన్ని సమాజ హితానికి ఖర్చు చెయ్యాలి అలాగే తమ శేష జీవితం లోని సమయాన్ని వానప్రస్తి పూర్తి సమయ కార్యకర్తగా సమాజ కార్యం చెయ్యొచ్చని అన్నారు.

ఈ కార్యక్రమంలో భాగ్యనగరం లోని ప్రముఖ వ్యాపార వేత్తలు , ప్రతిష్టిత వ్యక్తులు మరియు శ్రీ రామ రాజు గారు , శ్రీ సత్యం గారు , శ్రీ వెంకటేశ్వర రాజు గారు , శ్రీ కేశవ్ జి మొదలగువారు పాల్గొన్నారు 

గో ఉత్పత్తులను విరివిగా వాడండి - ప్రవీణ్ తొగాడియా

మాననీయ ప్రవీణ్ జి భాగ్యనగర్ పర్యటనలో భాగంగా " సింధు భవన్ ని సందర్శించడం జరిగింది , అక్కడ జరిగిన ఆత్మీయ సమావేశం లో ఆయన మాట్లాడుతూ దేశంలోని ఏ ప్రాంతంలో ఉన్న ఏ కులం వారైన హిందువులందరూ సోదరులని ఒకరి కష్టం వస్తే మరొకరు తప్పక సహాయపడాలని అప్పుడే మనం " హైందవ సోదర సర్వే " అనే వాక్యాన్ని పాటించిన వారౌతామని తెలిపారు . 
సింధు భవన్ ఆత్మీయ సమావేశం లో ప్రవీణ్ జి

ఇస్లాం దురాక్రమణ మూలాన అనేక ప్రాంతాలు మన దేశం నుండి వేరైనప్పటికి ఆ ప్రాంతాల ప్రజలు తమ మాతృ దేశం పై మమకారం తో ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారని అన్నారు 
సింది సమాజ్ సభ్యులు ప్రవీన్ భాయి తొగాడియా కి ఆత్మిక కృతజ్ఞ్యతలు తెలిపుతూ హనుమాన్ గదని భాహుమతి గా ఇచ్చారు .

No comments:

Post a Comment

About Me

Powered by Blogger.

Blog Archive

Contact us

Name

Email *

Message *

Top Ad unit 728 × 90

Disqus Shortname

Comments system

Ad Inside Post

వార్తా - హైందవం

News

Contact Form

Name

Email *

Message *

Purchasing Code

Home PageNav

PageNav Posts Number

Scroll Animation

Boxed Style