Our amazing new site will launch in

Wednesday, 4 December 2013

మిర్యాలగూడలో తిరిగి హిందుత్వంలోకి వచ్చిన 12 క్రైస్తవ కుటుంబాలు

మిర్యాలగూడ , ధర్మప్రసార్ , 28-Nov-2013 : మిర్యాలగూడ పట్టణం లోని శ్రీ సాయి దత్త ఆశ్రమం లో జరిగిన పునరాగమణ కార్యక్రమంలో చుట్టూప్రక్కల ఆరు గ్రామాలకు చెందిన 12 కుటుంబాల నుండి 48 మంది గత కొన్ని సంవత్సరాల క్రితం క్రైస్తవ మతాన్ని స్వీకరించారు , కాని వారి పూర్వికుల ధర్మానికి అన్యాయం జరుగుతుంటే , తాము అనేక తరాలుగా పూజిస్తున్న దేవుళ్ళను సైతాన్లు అని అంటుంటే భరించలేక తమ తప్పిదాన్ని తెలుసుకుని శ్రీ సాయి దత్త ఆశ్రమం లో కి  శ్రీశ్రీశ్రీ స్వామి సత్యాపాదానంద స్వామిజి మార్గదర్శనం లో తిరిగి తమ మాత్రు ధర్మమైన హిందుత్వాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య వక్త గా హాజరైన శ్రీ గుమ్ముల్ల సత్యం విశ్వ హిందు పరిషద్ కేంద్రీయ సహా కార్యదర్శి హిందూ ధర్మ వైభవాన్ని వివరించారు , అలాగే దారి తప్పిన మన సహోదరులను సక్రమ మార్గంలోకి పెట్టాల్సిన బాధ్యత మన అందరిది అని గుర్తుచేశారు . 



ఈ కార్యక్రమంలో BS మూర్తి గారు , బొడ్ల మాలికార్జున్ గుప్త గారు , శ్రీ ఉపేందర్ గారు , మొదలగువారు పాల్గొన్నారు , కార్యక్రమ అనంతరం స్వధర్మాన్ని స్వీకరించిన వారికి క్రొత్త బట్టలు , శ్రీ రాముని చిత్ర పటాలు పంపిణి చేయడం జరిగింది .    

2 comments:


  1. జై హిందూ పరిషత్ !! జై జై హిందూత్వం
    'స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః

    జిలేబి

    ReplyDelete
  2. Even myself Christian and don't believe the Hinduism, I really appreciate the way you presented this article.

    ReplyDelete

About Me

Powered by Blogger.

Blog Archive

Contact us

Name

Email *

Message *

Top Ad unit 728 × 90

Disqus Shortname

Comments system

Ad Inside Post

వార్తా - హైందవం

News

Contact Form

Name

Email *

Message *

Purchasing Code

Home PageNav

PageNav Posts Number

Scroll Animation

Boxed Style